జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా
ఆయన పొందం సమర్పించిన వాన్ ను సైతం వాయ మంత్రిత్వశాఖ ఢిల్లీ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ (జేఈఈ) మెయిన్స్, అదేవిధంగా నేషనల్ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్ పోట్రియాల్ ప్రకటించారు. జేఈఈ …
సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసింది... ఇది అభివృద్ధి యుగం : పధ్రాని మోదీ
హైదరాబాద్: మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్రపంచదేశాలకు భారతీయ శక్తి సామర్థ్యాలను తెలియజేసిందని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. లడఖ్ లోని లేహ్ వెళ్లిన ప్రధాని అక్కడ సైనికులకు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఇవాళ లేహ్ కు ఆకస్మిక పర్యటన చ…
Image
మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగా భారత్ బయోటెకు అనుమతి భారత్ బయోటెక్ కు అనుమతి
న్యూ ఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సినను జులై నుంచి మానవులపై పరీక్షించనుంది. ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఐనీ ఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్…
Image
టాటా కంపెనీ కార్లపై భారీ డిస్కౌంటు ...!
భారతదేశంలో ఆటో మొబైల్ రంగ సంస్థల ప్రముఖ సంస్థ అయిన టాటా మోటార్స్ ఇప్పటివరకు ఎన్నో వాహనాలను భారత మార్కెట్లోకి విడుదల చేసి విక్రయాలలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. ఇకపోతే తాజాగా ఈ ఆటోమొబైల్ రంగ సంస్థ తన దగ్గర ఉండిపోయిన స్టాకును ఎలాగైనా విక్రయించాలని నెపంతో ఆ వాహనాలపై డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ కంపె…
Image
కరోనా పరీక్షల నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు అగ్రహం
హైదరాబాద్ జులై 01 రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ అంశంలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తదుపరి వాయిదా ఈ నెల 17 వ తేదిన కోర్టును సంతృప్తి పరచక - ఆదిన పోతే, జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల…
Image
రేపట్నుంచి అంలాక్ 2.0 - ప్రస్తుత సడలింపులే జూలై 31 వరకూ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 'అట్టాక్ 2'కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాక్ 1.0 నేటితో పూర్తి కానుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో లేకుండా పోవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తం గా అమలవుతున్న సడలింపులతో కూడిన లాక్ డౌన్ జూలై 31 వరకూ యథావిధిగా అమలవుతుందని …
Image